ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఇవాళ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ దరఖాస్తులను స్వీకరించారు. ఆదివాసీ మహిళలు తమ సమస్యలను గోండు భాషలో వివరించగా కలెక్టర్ సైతం ఆ భాషలోనే సమాధానమిచ్చారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని భరోసానిచ్చారు.
గోండు భాషలో మాట్లాడిన కలెక్టర్ దివ్యదేవరాజన్ - ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు
ఆదిలాబాద్లో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్... ఆదివాసీ మహిళలతో గోండు భాషలో మాట్లాడారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని హమీనిచ్చారు.
గోండు భాషలో మాట్లాడిన కలెక్టర్ దివ్యదేవరాజన్