తెలంగాణ

telangana

ETV Bharat / state

గణనాథుడి శోభాయాత్రలో కలెక్టర్, ఎస్పీ - sp

గణనాథుని శోభాయాత్ర వైభవోపేతంగా జరిగింది. ఆదిలాబాద్​లో జరిగిన వేడుకల్లో కలెక్టర్‌ దివ్య, ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ పాల్గొన్నారు. భక్తులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. గణనాథుడి శోభాయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందంటున్న కలెక్టర్, ఎస్పీలతో "ఈటీవీ భారత్" ముఖాముఖి...

శోభాయాత్రలో కలెక్టర్​, ఎస్పీ

By

Published : Sep 12, 2019, 3:35 PM IST

Updated : Sep 13, 2019, 1:35 AM IST

శోభాయాత్రలో కలెక్టర్​, ఎస్పీ
Last Updated : Sep 13, 2019, 1:35 AM IST

ABOUT THE AUTHOR

...view details