ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సంధ్యారాణి కేక్ కట్ చేసి చిన్న పిల్లలకు తినిపించారు. భారత తొలి ప్రధాని నెహ్రూ గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆదిలాబాద్ జిల్లా సంయుక్త పాలనాధికారి సంధ్యారాణి పేర్కొన్నారు. ఉట్నూర్కు చెందిన గిరిపుత్రులు తమ సంస్కృతిని చాటారు.
'నెహ్రూ గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి' - 'నెహ్రూ గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి'
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
'నెహ్రూ గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి'