తెలంగాణ

telangana

ETV Bharat / state

పెళ్లిలకు వెళ్లేవారు తహసీల్దార్ల నుంచి అనుమతి పొందాలి: ఎస్పీ - తెలంగాణ తాజా వార్తలు

ఆదిలాబాద్​ జిల్లా సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రపై దృష్టిసారించినట్లు ఎస్పీ రాజేశ్​చంద్ర చెప్పారు. లాక్​డౌన్​కు అందరూ సహకరించాలని.. పెళ్లిళ్లకు వెళ్లేవారు స్థానిక తహసీల్దార్ల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు.

adilabad sp on lockdown
లాక్​డౌన్​పై ఆదిలాబాద్​ ఎస్పీ ముఖాముఖి

By

Published : May 12, 2021, 5:25 PM IST

ఆదిలాబాద్​ సరిహద్దు రాష్ట్ర మహారాష్ట్ర నుంచి రాకపోకలపై ప్రత్యేక దృష్టిసారించినట్లు జిల్లా ఎస్పీ రాజేశ్​చంద్ర వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల మంది పోలీస్​ సిబ్బందితో లాక్​డౌన్​ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పెళ్లి, ఇతర కార్యక్రమాలకు వెళ్లదలచిన వారు తహసీల్దార్ల నుంచి అనుమతి తీసుకోవాలని చెబుతున్న ఎస్పీ రాజేశ్​చంద్రతో ఈటీవీ భారత్​ ప్రతినిధి మణికేశ్వర్​ ప్రత్యేక ముఖాముఖి..

లాక్​డౌన్​పై ఆదిలాబాద్​ ఎస్పీ ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details