తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్​ కౌంటింగ్​ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ - adilabad municipal elections results

ఆదిలాబాద్​ మున్సిపల్​ పరిధిలో పోస్టల్​ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్​ ప్రక్రియను జేసీ సంధ్యారాణి, అసిస్టెంట్​ కలెక్టర్​ అభిలాష అభినవ పర్యవేక్షించారు.

adilabad municipal elections counting started
ఆదిలాబాద్​ కౌంటింగ్​ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ

By

Published : Jan 25, 2020, 8:44 AM IST

ఆదిలాబాద్​ పట్టణంలోని టీడీసీ కేంద్రంలో మున్సిపల్​ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా ఎన్నికల సిబ్బంది పోస్టల్​ ఓట్లను లెక్కిస్తున్నారు.

కాసేపట్లో బ్యాలెట్​ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్​ కోసం మూడు హాళ్లను ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాన్ని ఆదిలాబాద్​ జేసీ సంధ్యారాణి, అసిస్టెంట్​ కలెక్టర్ అభిలాష అభివన్ పర్యవేక్షించారు.

కౌంటింగ్​ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆదిలాబాద్​ కౌంటింగ్​ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details