తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆచార్య జయశంకర్​కు నివాళి అర్పించిన కలెక్టర్​ - adilabad collector

ఆదిలాబాద్​ కలెక్టరేట్​లో పాలనాధికారి దివ్య దేవరాజన్​, జేసీ సంధ్యారాణి ఆచార్య జయశంకర్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఉద్యోగులందరూ సక్రమంగా విధులు నిర్వహించడమే జయశంకర్​కు మనమిచ్చే ఘనమైన నివాళి అని కలెక్టర్​ తెలిపారు.

ఆచార్య జయశంకర్​కు నివాళి అర్పించిన కలెక్టర్​

By

Published : Aug 6, 2019, 5:49 PM IST

ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఆదిలాబాద్ కలెక్టరేట్​లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ దివ్య దేవరాజన్, జేసీ సంధ్యా రాణి జయశంకర్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి సక్రమంగా విధులు నిర్వర్తించడమే మనమిచ్చే ఘనమైన నివాళి అని కలెక్టర్​ తెలిపారు. బంగారు తెలంగాణ కోసం అందరు కృషిచేయాలని సూచించారు.

ఆచార్య జయశంకర్​కు నివాళి అర్పించిన కలెక్టర్​

ABOUT THE AUTHOR

...view details