తెలంగాణ

telangana

By

Published : Feb 20, 2020, 2:26 PM IST

ETV Bharat / state

శివరాత్రికి 108 లింగాల దివ్యదర్శనం

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్​లో 108 లింగాల దివ్యదర్శనం ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమంలో భాగంగా ఊరేగింపు నిర్వహించనున్నారు.

108 Lingas of Lord Shiva in Maha Shivratri at adilabad
శివరాత్రికి 108 లింగాల దివ్యదర్శనం

ఆదిలాబాద్‌లో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో పరమేశ్వరుడి విగ్రహంతో ఊరేగింపు నిర్వహించారు. శివరాత్రి పర్వనాన్ని పురస్కరించుకొని రేపు 108 లింగాల దివ్యదర్శనం ఏర్పాటు చేయనున్నారు.

శివరాత్రికి 108 లింగాల దివ్యదర్శనం

కార్యక్రమంలో భాగంగా భక్తులు, మహిళలు కలశాలతో పురవీధుల గుండా ప్రదర్శన నిర్వహించారు.

ఇవీ చూడండి:'వారి గాథలు వినడం కాదు... మనమే చరిత్ర సృష్టించాలి

ABOUT THE AUTHOR

...view details