తెలంగాణ

telangana

By

Published : Jun 17, 2020, 1:44 PM IST

ETV Bharat / sports

మీ త్యాగం అమరం.. వీరజవాన్లకు క్రీడాకారుల నివాళి

భారత్​-చైనా సరిహద్దు ఘర్షణలో 20మంది సైనికులు అమరులు కావడం దేశప్రజల్ని కలచివేసింది. దీనిపై ప్రముఖ సినీ, రాజకీయ, క్రీడాకారులు సోషల్​మీడియా ద్వారా సంతాపం తెలిపారు.

Sports fraternity pays tribute to Indian soldiers martyred in Galwan clash
రజవాన్లకు క్రీడాకారుల నివాళి

తూర్పు లద్దాఖ్‌‌లోని గాల్వన్‌ లోయలో జూన్​ 15 రాత్రి భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘటనపై దేశ మొత్తం తీవ్ర ఆవేదనకు గురైంది. వీరమరణం పొందిన సైనికులకు ఘనంగా నివాళులర్పించారు దేశ ప్రజలు. ప్రముఖ సినీ, క్రీడాకారులు సోషల్​మీడియా ద్వారా సంతాపం తెలిపారు. మీ త్యాగాలు మరువలేనివంటూ ట్వీట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details