ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ 2022 కోసం భారత్ ఆడాల్సిన క్వాలిఫయర్ మ్యాచ్లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాదే క్వాలిఫయర్ మ్యాచ్లు జరగాల్సి ఉండగా.. కరోనా ప్రభావంతో వాటిని వచ్చే మార్చి నుంచి నిర్వహించాలని నిర్ణయించారు.
ఫిఫా 2022: భారత్ క్వాలిఫయర్ మ్యాచ్లు వాయిదా - ఫిఫా ప్రపంచకప్ వార్తలు
2022 ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ కోసం భారత్ ఆడాల్సిన క్వాలిఫయర్ మ్యాచ్లు వాయిదా పడ్డాయి. వచ్చే మార్చిలో వాటిని నిర్వహించనున్నారు.
![ఫిఫా 2022: భారత్ క్వాలిఫయర్ మ్యాచ్లు వాయిదా india qualifier matches for fifa 2022 are postponed due to corona pandemic](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9518934-451-9518934-1605153492556.jpg)
ఫిఫా 2022: భారత్ క్వాలిఫయర్ మ్యాచ్లు వాయిదా
తొలి దశ మ్యాచ్లు మార్చి 20-30 మధ్య, చివరి దశ మ్యాచ్లు మే 31-జూన్ 15 మధ్య జరుగుతాయి. వీటితో పాటు 2023 ఆసియా కప్ ఫుట్బాల్ క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్లు వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి.
ఇదీ చూడండి:ఆసీస్-కివీస్లో ఫిఫా 2023 మహిళల ప్రపంచకప్
Last Updated : Nov 12, 2020, 10:26 AM IST