తెలంగాణ

telangana

By

Published : Feb 18, 2021, 12:05 PM IST

ETV Bharat / sports

ఐపీఎల్​ వేలం నుంచి ఇంగ్లాండ్​ క్రికెటర్​ ఔట్​

ఐపీఎల్​ 14వ సీజన్​ వేలం నుంచి ఇంగ్లాండ్​ క్రికెటర్​ మార్క్​ వుడ్​ తప్పుకున్నాడు. కుటుంబంతో తగిన సమయం గడిపేందుకు లీగు నుంచి అతడు తప్పుకున్నట్లు తెలుస్తోంది.

Mark Wood pulls out of IPL 2021 Player Auction
ఐపీఎల్​ వేలం నుంచి ఇంగ్లాండ్​ క్రికెటర్​ ఔట్​

గురువారం చెన్నైలో జరగనున్న ఐపీఎల్​ వేలం నుంచి ఇంగ్లాండ్​ క్రికెటర్​ మార్క్​ వుడ్​ తప్పుకున్నాడు. వేలంలో రూ.2 కోట్ల ఆటగాళ్ల జాబితాలో ఉన్న వుడ్​.. కుటుంబంతో తగిన సమయం కేటాయించేందుకే ఈ ఏడాది లీగుకు దూరంగా కానున్నాడని తెలుస్తోంది.

బుధవారం చెన్నైలోని జట్టు శిబిరంలోకి మార్క్​ వుడ్​, వికెట్​ కీపర్​ జానీ బెయిర్​ స్టో చేరారు. టీమ్ఇండియాతో జరగనున్న మిగిలిన రెండు టెస్టుల్లో వీరిద్దరూ ఆడనున్నారు.

ఇదీ చూడండి:ఐపీఎల్-2021 వేలం: ఈ విషయాలు తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details