మొహాలీ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్. 99 పరుగులతో ఆకట్టుకున్నాడు పంజాబ్ బ్యాట్స్మెన్ గేల్. ఓవర్లు పూర్తయ్యాయి.. లేదంటే శతకం చేసేవాడీ కరిబీయన్ బ్యాట్స్మెన్.
గేల్ మెరుపులు... పంజాబ్ 173 పరుగులు - పంజాబ్
మొహాలీ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు ముందు 174 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది పంజాబ్. కరీబియన్ ఆటగాడు క్రిస్ గేల్ 99 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
గేల్ 99 నాటౌట్...పంజాబ్ 173/4
అనంతరం క్రీజులోకి వచ్చిన మయాంక్ 15, సర్ఫరాజ్ 15, సామ్ కరన్ 1, మన్దీప్ సింగ్ 18 పరుగులు చేశాడు.
బెంగళూరు బౌలర్లలో చాహల్ 2, సిరాజ్, మొయిన్ అలీ తలో వికెట్ తీశారు.