తెలంగాణ

telangana

ETV Bharat / sports

హైదరాబాద్​ చేరుకున్న పంజాబ్ జట్టు

సన్​రైజర్స్​తో జరిగే మ్యాచ్​ కోసం హైదరాబాద్ చేరుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. ఈ నెల 29న సన్​రైజర్స్​తో పంజాబ్​ జట్టు తలపడనుంది.

By

Published : Apr 26, 2019, 9:06 PM IST

హైదరాబాద్​ చేరుకున్న పంజాబ్ జట్టు

ఈ నెల 29న సన్​రైజర్స్​తో మ్యాచ్​ కోసం పంజాబ్​ జట్టు హైదరాబాద్​ చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ భద్రత మధ్య హోటల్​కు చేరుకున్నారు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సభ్యులు. రేపటి నుంచి ప్రాక్టీసు చేయనున్నారు. బెంగళూరులో జరిగిన గత మ్యాచ్​లో ఓటమి పాలైంది పంజాబ్​. ఈ సారి ఎలాగైనా సరే గెలిచి ఫ్లేఆఫ్ రేసులో నిలవాలని పట్టుదలగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details