పాకిస్థాన్ ప్రపంచకప్ జట్టు నుంచి ముగ్గురు ఆటగాళ్లకు ఉద్వాసన ఎదురైన పరిస్థితి తెలిసిందే. చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ మెగా టోర్నీకి పాక్ తుది 15 మందితో కూడిన జట్టునుసోమవారంప్రకటించాడు. అందులో ఆకట్టుకోలేకపోయిన పేస్ ఆల్రౌండర్ ఫహీమ్ అష్రఫ్, పేసర్ జునైద్ ఖాన్తో పాటు అబిద్ అలీని సెలక్షన్ కమిటీ తొలగించింది.
మెగాటోర్నీలో పాల్గొనే జట్టు నుంచి తప్పించడంతో పాక్ బౌలర్ జునైద్ ఖాన్ సెలక్టర్లపై నిరసన తెలిపాడు.