ఇంగ్లాండ్తో తొలి వన్డేలో గాయపడ్డ శ్రేయస్ అయ్యర్.. సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. అలాగే అతడు ఐపీఎల్కూ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాజాగా తన గాయంపై స్పందించిన శ్రేయస్.. అభిమానులకు సామాజిక మాధ్యమాల ద్వారా ఓ సందేశం ఇచ్చాడు. త్వరలోనే మళ్లీ జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"మీరు చేసిన మెసేజ్లను చదివా. నాపై మీరు చూపించిన ప్రేమ, మద్దతుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. త్వరలోనే దృఢంగా మళ్లీ తిరిగొస్తాను."