ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, కృనాల్ పాండ్యా, మహ్మద్ సిరాజ్లకు చోటిచ్చింది. ఫిట్నెస్ నిరూపించుకున్న పేసర్ నటరాజన్ను జట్టులోకి తీసుకుంది. టీ20లకు ఎంపికైన ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్లకు ఈ జట్టులో చోటు దక్కలేదు.
ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన - భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ప్రసిద్ధ్ కృష్ణ
ఇంగ్లాండ్తో త్వరలో ప్రారంభంకానున్న వన్డే సిరీస్కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్లకు జట్టులో చోటు దక్కింది.
ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టిదే!
భారత జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్
Last Updated : Mar 19, 2021, 11:29 AM IST