దక్షిణాఫ్రికా-బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ మధ్య వార్మప్ మ్యాచ్ నేడు ప్రారంభమైంది. కానీ తొలిరోజే వర్షం కారణంగా ఒక్క ఓవర్ పడకుండానే ఆట తుడిచిపెట్టుకుపోయింది. విజయనగరం వేదికగా జరగుతోన్న ఈ మ్యాచ్లో ఇంకా రెండు రోజులు మిగిలి ఉన్నాయి.
టెస్టు సిరీస్కు ముందు దక్షిణాఫ్రికాకు ఇదొక్కటే ప్రాక్టీస్ మ్యాచ్. పరిస్థితులపై అవగాహన కల్పించుకునేందుకు సఫారీ జట్టుకు ఇదో మంచి అవకాశం.