వెస్టిండీస్ మహిళా జట్టుతో జరిగిన వన్డే సిరీస్లో భారత్ 2-1 తేడాతో నెగ్గింది. ఈ సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాట్స్ఉమన్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో వేగంగా 2వేల పరుగులు పూర్తి చేసిన మూడో క్రికెటర్గా రికార్డు సృష్టించింది. 51 ఇన్నింగ్స్ల్లో 2,025 పరుగులు చేసి.. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్గానూ గుర్తింపు తెచ్చుకుంది.శిఖర్ ధావన్(48) స్మృతి కంటే ముందున్నాడు.
మహిళా క్రికెట్లో ఆస్ట్రేలియా బ్యాట్స్ఉమెన్ బెలిండా క్లార్క్(45), మెగ్ లానింగ్(45) ముందు వరుసలో ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా 40 ఇన్నింగ్స్ల్లో 2వేల పరుగులు పూర్తి చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
విరాట్ కంటే వేగంగా..