తెలంగాణ

telangana

ETV Bharat / sports

వరల్డ్​ సిరీస్​: ఇండియా లెజెండ్స్​ లక్ష్యం 139 - India Legends vs Sri Lanka Legends

రోడ్డు భద్రత అవగాహన టీ20 సిరీస్​లో భాగంగా ఇండియా లెజెండ్స్​- శ్రీలంక లెజెండ్స్​ మధ్య పోరు జరుగుతోంది. తొలుత బ్యాటింగ్​ చేసిన లంక ఆటగాళ్లు... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేశారు.

India Legends vs Sri Lanka Legends
వరల్డ్​ సిరీస్​: ఇండియా లెజెండ్స్​ లక్ష్యం 139

By

Published : Mar 10, 2020, 9:17 PM IST

రోడ్ సేఫ్టీ వరల్డ్​ సిరీస్ టీ20​లో భాగంగా.. ముంబయిలోని డీవై పాటిల్​ స్టేడియంలో ఇండియా లెజెండ్స్​-శ్రీలంక లెజెండ్స్​ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్​ చేసిన లంక.. భారత దిగ్గజాలకు నామమాత్రపు లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.

ఆ జట్టు ఆటగాళ్లలో దిల్షాన్​(23), రమేశ్​ కులువితరణ(20), కపుగెదర(23), సేనానాయకే(19) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో మునాఫ్​ పటేల్​ 4 వికెట్లు తీసుకున్నాడు. ఇర్ఫాన్, సంజయ్​ బంగర్​, జహీరో, గోనీ​ తలో వికెట్​ ఖాతాలో వేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details