గయానా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన కోహ్లీసేన బౌలింగ్ ఎంచుకుంది. వర్షం అంతరాయం కలిగించడం వల్ల 7 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఆలస్యమైంది. టీట్వంటీ సిరీస్ను 3-0తో గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. అదే ఊపును కొనసాగించాలని చూస్తోంది.
వెస్టిండీస్ తరఫున చివరి సిరీస్ ఆడనున్నాడు విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్. మరి ఈ మ్యాచ్లో తనపై ఉన్న అంచనాలని ఎంతమేర నిలబెట్టుకుంటాడో చూడాలి. మరో 11 పరుగులు చేస్తే వన్డేల్లో విండీస్ తరఫున అత్యధిక పరుగుల జాబితాలో తొలి స్థానం సంపాదిస్తాడు.
జట్లు