తెలంగాణ

telangana

ETV Bharat / sports

2 వేల కిలోల బియ్యాన్ని దానం చేసిన గంగూలీ - belur math news

కరోనాపై పోరుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మద్దతుగా నిలిచాడు. రామకృష్ణ మిషన్​కు చెందిన బేలూర్​ మఠానికి 2 వేల కిలోల బియ్యాన్ని దానంగా ఇచ్చాడు.

Ganguly visits Belur Math, donates 2000kgs rice
2 వేల కిలోల బియ్యాన్ని దానం చేసిన గంగూలీ

By

Published : Apr 1, 2020, 6:07 PM IST

కరోనాపై పోరాటంలో మద్దతుగా నిలిచాడు టీమ్​ఇండియా మాజీ ఆటగాడు, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ. రామకృష్ణ మిషన్​ ప్రధాన కార్యాలయమైన బేలూర్​ మఠానికి 2 వేల కిలోల బియ్యాన్ని దానంగా ఇచ్చాడు.

25 సంవత్సరాల తర్వాత బేలూర్​ మఠాన్ని సందర్శించి.. 2 వేల కిలోల బియ్యాన్ని దానంగా ఇస్తున్నట్టు ట్విట్టర్​లో ప్రకటించాడు గంగూలీ. ఇటీవలే కరోనా బాధితులకు రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించాడు.

కరోనా బారిన పడి భారతదేశంలో ఇప్పటివరకు 50 మంది మృతి చెందగా.. 1700 మందికి ఈ మహమ్మారి సోకి బాధపడుతున్నారు.

ఇదీ చూడండి.. ఐపీఎల్​ జరుగుతుంది.. కానీ ఎలా అంటే!

ABOUT THE AUTHOR

...view details