తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ రాకకై ఎదురు చూస్తున్న సర్​ఫ్రైజ్​

టీమిండియా మాజీ సారథి ధోనీ.. ప్రస్తుతం భారత సైన్యంలో సేవలందిస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చే సమయానికి మహీ కోసం ఓ సర్​ప్రైజ్​ గిఫ్ట్ సిద్ధం చేసింది సతీమణి సాక్షి సింగ్.

By

Published : Aug 10, 2019, 5:38 PM IST

ధోనీ

ప్రస్తుతం భారత సైన్యం పారా రెజిమెంట్​లో లెఫ్టినెంట్​ కల్నల్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. అందుకోసం రెండు నెలలు పాటు క్రికెట్​కు విశ్రాంతి తీసుకున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి చేరేసరికి ధోనీకి.. ఓ బహుమతిని సిద్ధం చేసింది అతడి సతీమణి సాక్షి సింగ్.

"మొత్తానికి నీకిష్టమైన రెడ్​బీస్ట్ ఇంటికొచ్చింది. మహీ నిన్ను చాలా మిస్సవుతున్నా. భారత్​లో ఈ మోడల్​ కారు ఇదే మొదటిది అవ్వడం వల్ల దాని పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నా". -ఇన్​స్టాగ్రామ్​లో సాక్షి సింగ్

బైకులన్నా, కార్లన్నా ధోనీకి విపరీతమైన ఇష్టం. ఇప్పటికే అతడి వద్ద ఫెరారీ 599 జీటీఓ, హమ్మర్ హెచ్​2, జీఎంసీ సీరా లాంటి కార్లు ఉన్నాయి. కవాసకి నింజా హెచ్​ 2, కాన్ఫిడరేట్ హెల్​కట్, బీఎస్​ఏ, సుజుకీ హయాబుసా వంటి బైకులు ఉన్నాయి.

ఇవీ చూడండి.. కోహ్లీ, రోహిత్​ మధ్య నవ్వుల యుద్ధం

ABOUT THE AUTHOR

...view details