తెలంగాణ

telangana

ETV Bharat / sitara

''యాత్ర.. అందరూ మెచ్చే చిత్రం''

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్.. యాత్ర సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. ఈ చిత్ర విడుదలకు ముందస్తు వేడుక నిన్న హైదరాబాద్​లో జరిగింది.

By

Published : Feb 2, 2019, 12:14 PM IST

congress

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్.. యాత్ర సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. ఈ చిత్ర విడుదలకు ముందస్తు వేడుక నిన్న హైదరాబాద్​లో జరిగింది. చిత్ర కథానాయకుడు మమ్ముట్టి, దర్శకుడు మహి వి రాఘవ్, నిర్మాత విజయ్ చల్లా, హీరో సుధీర్​బాబు, ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. అందరూ మెచ్చేలా యాత్ర సినిమా ఉంటుందని దర్శకుడు మహి విశ్వాసం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details