తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కనిపించని 'దిశ'.. ఆమెకు ఏమైంది? - actress digangana

సస్పెన్స్ కథతో తెరకెక్కుతున్న 'వలయం' ట్రైలర్​ ఆసక్తి రేపుతోంది. ఈ నెల 21న రానుందీ చిత్రం. ప్రధాన పాత్రల్లో లక్ష్, దిగంగన నటిస్తున్నారు.

కనిపించని 'దిశ'.. ఆమెకు ఏమైంది?
వలయం సినిమా ట్రైలర్

By

Published : Feb 9, 2020, 6:39 PM IST

Updated : Feb 29, 2020, 6:55 PM IST

క్రైమ్ థ్రిల్లర్​ సినిమాలకు ప్రేక్షకుల్లో ఆదరణ ఎక్కువ. కథ నచ్చాలే గాని అది చిన్న చిత్రమా, పెద్ద చిత్రమా అని చూడరు. ఇటీవలే 'దిశ' సంఘటన జరిగింది. ఈ పేరునే తమ హీరోయిన్​కు పెట్టి తీస్తున్న సినిమా 'వలయం'. ట్రైలర్​ను హీరో అడివి శేష్ ఈరోజు(ఆదివారం) విడుదల చేశాడు. ఆద్యంతం ఆసక్తిగా ఉంటూ అంచనాల్ని పెంచుతుంది.

ఈ చిత్రంతో లక్ష్ చదవలవాడ హీరోగా పరిచయమవుతున్నాడు. దిగంగన సూర్యవంశీ హీరోయిన్​గా నటిస్తోంది. రమేశ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నాడు. శేఖర్ చంద్ర సంగీతమందించాడు. పద్మావతి చదవలవాడ నిర్మించారు. ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

Last Updated : Feb 29, 2020, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details