తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నిజ జీవిత పాత్రల్లా ప్రజలు ఆదరిస్తున్నారు'

నేటి తరాన్ని తెలంగాణ యాసతో ఆకట్టుకుంటూ.. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టింది 'దొరసాని' చిత్రం. ఈ సినిమా హీరో హీరోయిన్లు ఆనంద్, శివాత్మికాతో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి.

By

Published : Jul 21, 2019, 10:20 AM IST

దొరసాని

'దొరసాని' హీరో హీరోయిన్లతో స్పెషల్ చిట్​చాట్​

ఆనంద్ దేవరకొండ, శివాత్మికా రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'దొరసాని'. జులై 12న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్​తో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. నేటి తరాన్ని తెలంగాణ యాసతో ఆకట్టుకుంటూ అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టింది దొరసాని చిత్రం. సినిమా హీరో హీరోయిన్లు..ఈటీవీ భారత్​తో పలు విషయాలను పంచుకున్నారు.

సినిమా నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చినా... ఆ ఇమేజ్​ని పక్కన పెట్టి తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకునేందుకు 'దొరసాని' అంటూ తొలిప్రయత్నం చేశారు ఆనంద్ దేవరకొండ, శివాత్మికా రాజశేఖర్.

తొలి అడుగులోనే మంచి విజయం అందుకోవటమే కాదు... తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కేవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యశ్ రంగినేని, మధురా శ్రీధర్ రెడ్డి నిర్మించారు.

ఇది చదవండి: సితారకు కొత్తగా విషెస్​ చెప్పిన ప్రిన్స్​ మహేశ్

ABOUT THE AUTHOR

...view details