తెలంగాణ

telangana

By

Published : Nov 16, 2019, 11:19 AM IST

ETV Bharat / sitara

'సరిలేరు నీకెవ్వరు' టీజర్​.. ఆన్​ ది వే

హీరో మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు సంబంధించిన మరో అప్​డేట్​ వచ్చింది. టీజర్​ను త్వరలో తీసుకొస్తున్నట్లు తెలిపింది.

'సరిలేరు నీకెవ్వరు' టీజర్​.. ఆన్​ ది వే

సూపర్ స్టార్​ మహేశ్​బాబు నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఆర్మీ మేజర్​ పాత్రలో కనిపించనున్నాడు ప్రిన్స్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు ప్రచారం వేగవంతం చేసింది చిత్రబృందం. అందులో భాగంగానే త్వరలో టీజర్​ను తెస్తున్నట్లు ప్రకటించింది.

ఇందులో మహేశ్ సరసన రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది. ఒకప్పటి లేడీ సూపర్​స్టార్​ విజయశాంతి కీలకపాత్ర పోషిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్​రాజు,అనిల్ సుంకర, మహేశ్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు రానుందీ చిత్రం.

ఇదీ చూడండి: ట్విట్టర్​లో ఇకపై రాజకీయ ప్రకటనలు నిషేధం

ABOUT THE AUTHOR

...view details