తెలంగాణ

telangana

'సాయి తేజ్‌ స్పృహలోనే ఉన్నారు'

రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్ తేజ్(sai dharam tej health) హెల్త్ బులిటెన్​ను అపోలో ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. తేజ్‌ స్పృహలోనే ఉన్నారని తెలిపారు.

By

Published : Sep 18, 2021, 5:10 PM IST

Published : Sep 18, 2021, 5:10 PM IST

Saidharam Tej
Saidharam Tej

నటుడు సాయిధరమ్‌ తేజ్‌(sai dharam tej health) ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వైద్యులు తాజాగా హెల్త్‌ బులిటెన్‌(sai dharam tej health condition today) విడుదల చేశారు. 'సాయి తేజ్‌ స్పృహలోనే ఉన్నారు. వెంటిలేటర్‌ తొలగించాం. సొంతంగా శ్వాస తీసుకుంటున్నారు. మరికొన్ని రోజులు సాయితేజ్‌ ఆసుపత్రిలోనే ఉంటారు' అని వైద్యులు తెలిపారు.

నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో గత శుక్రవారం రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయితేజ్‌ ప్రమాదవశాత్తూ(sai tej accident bike) కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. అప్పటి నుంచి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details