తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనా కాలంలో పరుచూరి ఇంట విషాదం - paruchuri wife vijayalaxmi

ప్ర‌ముఖ‌ రచయిత, న‌టుడు పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి క‌న్నుమూశారు. ఆయన భార్య విజయలక్ష్మి (74) శుక్రవారం తెల్ల‌వారుజామున గుండెపోటుతో మృతి చెందారు.

paruchuri wife news
కరోనా కాలంలో పరుచూరి ఇంట విషాదం

By

Published : Aug 7, 2020, 9:02 AM IST

టాలీవుడ్ ప్ర‌ముఖ ర‌చ‌యిత ప‌రుచూరి వెంకటేశ్వరరావు ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి(74) శుక్ర‌వారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. విజయలక్ష్మి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియ‌జేశారు. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నారు.

సీనియర్​ ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు,చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్ స‌హా ప‌లువురు అగ్ర క‌థానాయ‌కులంద‌రి సినిమాల‌కు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్(ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌) రచయతలుగా పని చేశారు.

ABOUT THE AUTHOR

...view details