తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మీకు మాత్రమే చెప్తా' టీజర్ వచ్చేది రేపే - tollywood

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. పెళ్లి చూపులు ఫేం​​ తరుణ్ భాస్కర్ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమా టీజర్ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు విడుదలకానుంది.

సినిమా

By

Published : Sep 5, 2019, 6:43 PM IST

Updated : Sep 29, 2019, 1:42 PM IST

'పెళ్లిచూపులు' తర్వాత తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ కాంబినేషన్​లో మరో చిత్రం రాబోతుంది. తరుణ్​ భాస్కర్​​ హీరో, విజయ్ నిర్మాత. 'మీకు మాత్రమే చెప్తా' పేరుతో రానున్న ఈ సినిమా టీజర్​ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడీ రౌడీ హీరో.

షమీర్ సుల్తాన్ ఈ సినిమాకు దర్శకుడు. తరుణ్ భాస్కర్ దర్శకుడుగానే కాకుండా 'మహానటి', 'ఫలక్​నుమాదాస్' చిత్రాల్లో నటుడిగానూ మెరిశాడు.

ఇవీ చూడండి.. 'కవిత నీవే.. కథవు నీవే.. కనులు నీవే'

Last Updated : Sep 29, 2019, 1:42 PM IST

ABOUT THE AUTHOR

...view details