తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మేజర్​గా మహేశ్​కు సరిలేరు ఎవ్వరు - worldcup

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' కశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటోంది. రష్మిక మందణ్న కథానాయిక. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.

మహేశ్

By

Published : Jul 11, 2019, 8:00 AM IST

మహేశ్ బాబు కొత్త చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' కశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటోంది. రష్మిక మందణ్న హీరోయిన్​గా నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోంది.

విజయశాంతి కీలకపాత్రను పోషిస్తోన్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్​ను హైదరాబాద్​లో చిత్రీకరిస్తారు. ఇందులో ప్రిన్స్ మేజర్ అజయ్​కృష్ణ పాత్రలో నటించనున్నాడు.

సైనికుడి వేషధారణలో మహేశ్

దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేశ్ తదితరులు నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.

ఇది చదవండి: జులై 12న ఇన్​ స్టాలోకి రామ్​చరణ్​..!

ABOUT THE AUTHOR

...view details