తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ సినిమాలో మూడో హీరోయిన్​గా మడోన్నా!

'శ్యామ్​ సింగరాయ్'లో ఓ కథానాయికగా నటి మడోన్నాను ఎంచుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చలు దశలో ఉన్న ఈ విషయంపై త్వరలో స్పష్టత రానుంది.

By

Published : Dec 11, 2020, 9:14 PM IST

madonna sebastian latest news
హీరోయిన్​ మడోన్నా

'ప్రేమమ్​' సినిమతో వెండితెరకు పరిచయమై, అదే పేరుతో తెరకెక్కిన తెలుగు రీమేక్​లోనూ నటించిన భామ మడోన్నా సెబాస్టియన్. మళ్లీ ఇన్నాళ్లకు టాలీవుడ్​లోనూ నటించనుందని సమాచారం.

నాని 'శ్యామ్ సింగరాయ్' ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇందులో మూడో కథానాయికకు చోటుందని, ఆ పాత్ర కోసమే మడోన్నాను సంప్రదించినట్లు తెలుస్తోంది.

నాని 'శ్యామ్ సింగరాయ్' సినిమా ప్రారంభోత్సవం

ABOUT THE AUTHOR

...view details