రాణీ ముఖర్జి కీలకపాత్రలో నటించిన చిత్రం 'మర్దానీ 2'. గోపీ పుత్రన్ దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలు పంచుకుంది.కెరీర్ మొదట్లో తనతో ఎవరైన అసభ్యకరంగా ప్రవర్తిస్తే గట్టిగా కొట్టే దాన్నని చెప్పింది.
నా చిన్నతనం నుంచి దుర్గామాతను చూస్తూ పెరిగాను. ఇలాంటివి జరిగినప్పుడు ఎదిరించేదాన్ని. ఇప్పటివరకు ఎంతమందిని కొట్టానో లెక్కలేదు.