తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రన్ రాజా రన్' కాంబినేషన్ మరోసారి! - తెలుగు శర్వానంద్​ సినిమా న్యూస్​

హీరో శర్వానంద్.. సాహో దర్శకుడు సుజీత్​తో మరోసారి కలిసి పనిచేయనున్నాడట. ఈ డైరక్టర్​ ప్రస్తుతం​ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని సమాచారం.

సుజీత్​ దర్శకత్వంలో మరోసారి శర్వానంద్..!

By

Published : Nov 18, 2019, 3:57 PM IST

'సాహో' లాంటి యాక్షన్​ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుజీత్​. ఇప్పుడు మరో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు. యువ హీరో శర్వానంద్​తో మరోసారి కలిసి పనిచేయనున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నాడని టాక్.

ఈ కథనుత్వరలో శర్వానంద్​కు వినిపించనున్నాడని సమాచారం. అన్నీ కుదిరితే వీరిద్దరి కాంబినేషన్​లో రాబోయే రెండో చిత్రం ఇది అవుతుంది.

సుజీత్‌ తన తొలి సినిమా 'రన్​ రాజా రన్'.. శర్వానంద్​తోనే తీశాడు. యూవీ క్రియేషన్స్​ నిర్మించింది. ప్రేక్షకుల ఆదరణతో ఘనవిజయం సాధించింది. కామెడీ ఎంటర్​టైనర్​గా రూపొందిన ఈ చిత్రంలో సీరత్​ కపూర్ హీరోయిన్. జిబ్రాన్​ సంగీతం అందించాడు.

ఇదీ చూడండి:ముంబయిలో అదిరిన హాలీవుడ్‌ గాయనుల సందడి

ABOUT THE AUTHOR

...view details