హీరో సాయిధరమ్ తేజ్ తాజా హెల్త్ బులెటిన్ను అపోలో ఆస్పత్రి విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇంకా ఐసీయూలోనే ఉన్నారని వెల్లడించింది.
కోలుకుంటున్న సాయి తేజ్.. ఐసీయూలో పర్యవేక్షణ - saidharam tej accident
రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్ తేజ్ తాజా హెల్త్ బులెటిన్ విడుదలైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
![కోలుకుంటున్న సాయి తేజ్.. ఐసీయూలో పర్యవేక్షణ hero sai dharam tej latest health bulletin](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13050216-thumbnail-3x2-sai-accident.jpg)
సాయిధరమ్ తేజ్
శుక్రవారం రాత్రి, సాయిధరమ్ తేజ్కు యాక్సిడెంట్ జరిగింది. హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జి మీద స్పోర్ట్స్ బైక్పై వెళ్తున్న క్రమంలో జారిపడటం వల్ల అతడికి కన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి. తొలుత మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత అపోలోకు మార్చి సాయికి శస్త్రచికిత్స చేశారు.
ఇవీ చదవండి: