కరోనా నేపథ్యంలో మొబైల్ మార్కెట్ ఒడుదొడుకుల్లో సాగుతోంది. ఈ పరిస్థితుల్లో స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు మిడ్ రేంజ్ విభాగంపై దృష్టి పెట్టాయి. సెప్టెంబర్లో కొన్ని ప్రముఖ సంస్థలు రూ.15-20 వేల మధ్య ఆకర్షణీయమైన ఫోన్లను విడుదల చేశాయి.
దేశంలో 20 వేల బడ్జెట్లో లభిస్తోన్న స్మార్ట్ ఫోన్లు, వాటి ప్రత్యేకతలు మీకోసం..
రియల్మీ 7ప్రో..
- స్టోరేజీ: 6 జీబీ + 128 జీబీ (256 జీబీ ఎక్స్పాండబుల్)
- తెర: 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ + ఎమోఎల్ఈడీ (90.8% స్క్రీన్ టూ బాడీ రేషియో)
- ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720జీ (అక్టాకోర్), అడ్రెనో 618 జీపీయూ
- వెనుక కెమెరా: 64 ఎంపీ+ 8 ఎంపీ+ 2ఎంపీ + 2ఎంపీ
- సెల్ఫీ కెమెరా: 32 ఎంపీ
- బ్యాటరీ: 4,500 ఎంఏహెచ్ (65వాట్స్ సూపర్ డార్ట్ ఛార్జ్)
- ఇన్ స్కీన్ ఫింగర్ప్రింట్ స్కానర్
- ధర: రూ.19,999/-
శాంసంగ్ ఎం31ఎస్
- స్టోరేజీ: 6 జీబీ + 128 జీబీ
- తెర: 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ + ఎమోఎల్ఈడీ
- ప్రాసెసర్: ఎగ్జినోస్ 9611
- వెనుక కెమెరా: 64 ఎంపీ+ 12 ఎంపీ+ 5 ఎంపీ + 5ఎంపీ
- సెల్ఫీ కెమెరా: 32 ఎంపీ
- బ్యాటరీ: 6,000 ఎంఏహెచ్ (25వాట్స్ ఫాస్ట్ ఛార్జ్)
- ధర: రూ.19,499/-
ఒప్పొ ఎఫ్17
- స్టోరేజీ: 6 జీబీ/8 జీబీ + 128 జీబీ
- తెర: 6.44 అంగుళాల అల్ట్రా హెచ్డీ (2400X1080 రిజల్యూషన్)
- ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665
- వెనుక కెమెరా: 16 ఎంపీ+ 8 ఎంపీ+ 2 ఎంపీ + 2 ఎంపీ
- సెల్ఫీ కెమెరా: 16 ఎంపీ
- బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్ (30వాట్స్ ఫాస్ట్ ఛార్జ్)
- ధర: రూ.17,990/-