తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గోనెసంచిలో యువతి మృతదేహం.. పీక్కుని తిన్న శునకాలు - వికాారాబాద్​ జిల్లా వార్తలు

women dead
women dead

By

Published : Oct 3, 2020, 11:08 AM IST

Updated : Oct 3, 2020, 1:21 PM IST

11:07 October 03

గోనెసంచిలో యువతి మృతదేహం.. పీక్కుని తిన్న శునకాలు

వికారాబాద్ జిల్లా కోటపల్లిలో గోనెసంచిలో యువతి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి పాతిపెట్టారు. మృతదేహాన్ని శునకాలు పీక్కుని తింటుంటే పశువుల కాపర్లు గుర్తించి సర్పంచ్​కు సమాచారం ఇచ్చారు. 

సర్పంచ్ రాధ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శవాన్ని స్వాధీనం చేసుకోని వికారాబాద్ అసుపత్రికి తరలించారు. మృతురాలు ఎవరు, చంపిన వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Oct 3, 2020, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details