తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భార్య కాపురానికి రాలేదని యువకుడు ఆత్మహత్య

నాగర్​కర్నూలు జిల్లా కోడేరులో భార్య కాపురానికి రాలేదనే మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

By

Published : Oct 29, 2020, 8:32 PM IST

young man committed suicide because his wife did not come to home in nagar karnool
భార్య కాపురానికి రాలేదని యువకుడు ఆత్మహత్య

భార్య కాపురానికి రాలేదని యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్​కర్నూలు జిల్లా కోడేరులో చోటుచేసుకుంది. భార్య దసరా పండగకు హైదరాబాద్ వెళ్లింది. బుధవారం నాడు సుధాకర్ తన భార్యకు ఫోన్​ చేసి కోడేరుకు రావాలని కోరాడు.

అయితే ఇంటికి రావడం లేదని మనస్థాపం చెందిన సుధాకర్ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి చెప్పారు.

ఇదీ చూడండి:ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details