తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సైబరాబాద్​ వద్ద వరదనీటిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - సైబరాబాద్​ వదరనీటిలో గుర్తతెలియన మృతదేహం

ఇటీవలే హైదరాబాద్​లో కురిసిన భారీ వర్షాలకు పలువురు గల్లంతయ్యారు. కాగా గురువారం సైబరాబాద్​ పరిధిలోని సింగరేణి పార్కు వద్దకు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వరదనీటికి కొట్టుకొచ్చింది.

unknown dead body found at cyberabad flood water in hyderabad
సైబరాబాద్​ వద్ద వరదనీటిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

By

Published : Oct 15, 2020, 4:45 PM IST

మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలకు భాగ్యనగరం నీట మునిగింది. కాగా పలువురు గల్లంతయ్యారు. గురువారం హైదరాబాద్‌ సైదాబాద్‌ పరిధిలోని సింగరేణి పార్కు వద్ద వరదనీటిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని శవాన్ని జేసీబీ సహాయంతో బయటకు తీశారు. మృతుడు మాదన్నపేట కుర్మగూడ త్రీటెంపుల్ ప్రాంతానికి చెందిన ఎండీ అహ్పస్‌ ఉల్లాఖాన్​గా అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి:పానీపూరీ తినేందుకు వెళ్లి గల్లంతైన యువకులు మృతి

ABOUT THE AUTHOR

...view details