హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజామాబాద్లో స్పైస్ ఫాస్ట్ పుడ్ సెంటర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి ముఖాలకు మాస్కులు ధరించి నిర్వాహకులపై కర్రలతో, ఇనుప కడ్డీలతో ఒక్కసారిగా దాడి చేశారు. సీసీ కెమెరాలు, అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యారు.
ఫాస్ట్ఫుడ్ సెంటర్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి - unknown people attack on fastfood center
చిక్కడపల్లి పీఎస్ పరిధిలోని ఆజామాబాద్లో గల ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఫాస్ట్ఫుడ్ సెంటర్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి
ఫాస్ట్ఫుడ్ సెంటర్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి
దాడికి పాల్పడ్డ దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. భయాందోళనలకు గురైన నిర్వాహకులు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇవీ చూడండి: ఏటీఎంలలో నగదు నింపకుండా కాజేస్తున్న ఇద్దరి అరెస్ట్