తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కల్లు తాగి ఇద్దరు యువకులు మృతి - మహబూబ్​నగర్​ నేరవార్తలు

Two young men were killed after being stoned
కల్లు తాగి ఇద్దరు యువకులు మృతి

By

Published : Dec 13, 2020, 1:55 PM IST

Updated : Dec 13, 2020, 2:32 PM IST

13:51 December 13

కల్లు తాగి ఇద్దరు యువకులు మృతి

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఆలూరులో విషాదం చోటుచేసుకొంది. కల్లు తాగి ఇద్దరు యువకులు మృతిచెందారు. రసాయనాలు కలపడం వల్లే వీరిద్దరు మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీచూడండి:ఆ గ్రామంలో ఈత కల్లు పోతోంది... దొంగలెవరు...?

Last Updated : Dec 13, 2020, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details