ఏపీలోని విశాఖ జిల్లా పాడేరు మండలం మగతపాలెం వద్ద రాత్రి బొలేరో వాహనం బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో యువకుడు మరణించాడు. ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. వివాహ వేడుకకు హాజరై తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
విశాఖ మగతపాలెం వద్ద బొలేరో బోల్తా.. ఇద్దరు మృతి.. - road accident at magathapalem
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా పాడేరు మండలం మగతపాలెం వద్ద వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
![విశాఖ మగతపాలెం వద్ద బొలేరో బోల్తా.. ఇద్దరు మృతి.. విశాఖ మగతపాలెం వద్ద బొలేరో బోల్తా.. ఇద్దరు మృతి..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9291539-409-9291539-1603501025171.jpg)
విశాఖ మగతపాలెం వద్ద బొలేరో బోల్తా.. ఇద్దరు మృతి..