తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

జయరాం హత్యకేసులో ముగ్గురు పోలీసుల సస్పెన్షన్​

రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో ముగ్గురు పోలీసులు సస్పెన్షన్​కు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్​ రెడ్డితో సంబంధం ఉన్న పోలీసు అధికారులపై వేటు వేస్తు డీజీపీ నిర్ణయం తీసుకున్నారు.

By

Published : Apr 2, 2019, 11:28 PM IST

Updated : Apr 3, 2019, 12:04 AM IST

జయరాం

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్​ రెడ్డితో సంబంధాలున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్​ చేస్తూ డీజీపీ మహేందర్​ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాసు, రాంబాబుపై వేటు వేశారు. హత్య అనంతరం నిందితుడితో ఈ ముగ్గురు సంభాషించినట్లు తేలింది.

జయరాం హత్యకేసులో ముగ్గురు పోలీసుల సస్పెన్షన్​
Last Updated : Apr 3, 2019, 12:04 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details