తెలంగాణ

telangana

By

Published : Nov 15, 2020, 6:39 PM IST

Updated : Nov 15, 2020, 7:39 PM IST

ETV Bharat / jagte-raho

అలీసాగర్ జలాశయంలో ముగ్గురు యువతుల మృతదేహాలు

three dead bodies found in alisagar reservoir
అలీసాగర్ జలాశయంలో ముగ్గురు యువతుల మృతదేహాలు

18:38 November 15

అలీసాగర్ జలాశయంలో ముగ్గురు యువతుల మృతదేహాలు

అలీసాగర్ జలాశయంలో ముగ్గురు యువతుల మృతదేహాలు

నిజామాబాద్ జిల్లా అలీసాగర్ జలాశయంలో ముగ్గురు యువతుల మృతదేహాలు లభించాయి. మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు. 

కుటుంబసభ్యులతో సరదాగా గడిపేందుకు వెళ్లి ప్రాజెక్టులో జారిపడ్డారు. మృతులు నిజామాబాద్ జిల్లా బోధన్ రాకాసిపేటకు చెందిన మీరాజ్‌, మహేరా, జునేరాగా పోలీసులు గుర్తించారు. 

ఇవీచూడండి:మల్కాపూర్​ పెద్ద చెరువులో మూడేళ్ల చిన్నారి మృతదేహం లభ్యం

Last Updated : Nov 15, 2020, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details