తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చర్ల అడవుల్లో ఎన్​కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

By

Published : Sep 23, 2020, 8:17 PM IST

Updated : Sep 23, 2020, 10:51 PM IST

maoist
maoist

20:15 September 23

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పీఎస్‌ పరిధి చెన్నాపురం అడవుల్లో ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనాస్థలంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులున్నారు.

ఘటనాస్థలంలో 8 ఎంఎం రైఫిల్‌, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

Last Updated : Sep 23, 2020, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details