చర్ల అడవుల్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి - ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు మృతి

maoist
20:15 September 23
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పీఎస్ పరిధి చెన్నాపురం అడవుల్లో ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనాస్థలంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులున్నారు.
ఘటనాస్థలంలో 8 ఎంఎం రైఫిల్, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Last Updated : Sep 23, 2020, 10:51 PM IST