తెలంగాణ

telangana

By

Published : Jan 27, 2021, 1:54 PM IST

ETV Bharat / jagte-raho

ఈతకు వెళ్లి.. మాజీ ఎంపీ రేణుకా చౌదరి పీఏ గల్లంతు

ఖమ్మం జిల్లాలో ఈతకు వెళ్లిన వ్యక్తి గల్లంతయ్యాడు. తప్పిపోయిన వ్యక్తి మాజీ ఎంపీ రేణుకా చౌదరి వ్యక్తిగత సహాయకుడిగా గుర్తించారు.

the-tragedy-took-place-in-our-district-a-man-who-went-swimming-with-friends-in-danavaigudem-has-drowned
ఈతకు వెళ్లి.. మాజీ ఎంపీ రేణుకా చౌదరి పీఏ గల్లంతు

ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దానవాయిగూడెంలో మిత్రులతో ఈతకు వెళ్లిన వ్యక్తి నీటిలో గల్లంతయ్యాడు.

ప్రవాహంలో..

గల్లంతైన వ్యక్తి ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి వ్యక్తిగత సహాయకుడు రవి (42)గా పని చేస్తున్నట్లు అతని మిత్రులు తెలిపారు. సుమారు పదకొండు కిలోమీటర్లు ఈదిన తర్వాత మున్నేరు అక్విడెక్ట్ వద్ద ప్రవాహంలో కొట్టుకు పోయాడని వారు చెప్పారు.

ఇదీ చదవండి:విరాట్​, తమన్నా, అజులకు కేరళ హైకోర్టు నోటీసులు

ABOUT THE AUTHOR

...view details