నెల్లూరు పెన్నా నది వరదలో కొట్టుకొచ్చిన వింతజంతువు కళేబరాన్ని.. వైద్యులు పరీక్షించారు. అది పులి గానీ, చిరుత గానీ అయి ఉండవచ్చని అనుమానించిన స్థానికులు.. అధికారులకు సమాచారమిచ్చారు. పోలీసు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జంతువు కళేబరానికి పరీక్షలు నిర్వహించారు. అదో మేలు జాతి శునకమని తేల్చారు.
ఆ వింత జంతువు.. మేలు జాతి శునకం! - పెన్నా నది వరదలు వార్తలు
ఏపీలోని నెల్లూరు పెన్నా వరదలో కొట్టుకొచ్చిన వింత జంతువు కళేబరానికి వైద్యులు పరీక్షలు చేశారు. అదో మేలు జాతి శునకమని గుర్తించారు.

ఆ వింత జంతువు.. మేలు జాతి శునకం!