తెలంగాణ

telangana

By

Published : Dec 30, 2020, 10:58 AM IST

ETV Bharat / jagte-raho

పటాన్​చెరులో పదిమంది పేకాటరాయుళ్ల అరెస్ట్

పటాన్​చెరు మండలం ఇంద్రేశంలో పేకాట స్థావరంపై​ పోలీసులు దాడులు నిర్వహించారు. పదిమంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి రూ. 1. 29 లక్షల నగదు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

poker players arrest
పేకాటరాయుళ్ల అరెస్ట్

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇంద్రేశంలో పేకాట స్థావరంపై​ పోలీసులు దాడులు నిర్వహించారు. పదిమంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇంద్రేశం గ్రామ పరిధిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసామని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 1.29 లక్షలు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details