తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పాత కక్షలతో జవాన్​ దాడి.. రిమాండ్​కి తరలింపు

దేశ రక్షణలో భాగంగా ప్రజలను కాపాడాల్సిన సైనికుడు.. వ్యక్తిగత కారణాలతో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. పాత కక్షలతో దాడికి పాల్పడటంతో ఆ జవాన్​ను కామారెడ్డి జిల్లా దోమకొండ పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరో ఇద్దరిని రిమాండ్​కు తరలించారు.

By

Published : Nov 25, 2020, 1:58 PM IST

soldier was arrested in kamareddy
పాత కక్షలతో జవాన్​ దాడి.. రిమాండ్​కి తరలింపు

పాత కక్షల కారణంగా ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన కేసులో జవాన్​ని కామారెడ్డి జిల్లా దోమకొండ పోలీసులు అరెస్టు చేశారు. అంబారిపేట గ్రామానికి చెందిన ఫిరంగి అశోక్​పై జవాన్​ ఫిరంగి చిరంజీవి​, అతని స్నేహితులు ఫిరంగి విష్ణుప్రసాద్, ఫిరంగి రాహుల్ దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో వీరిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్​కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:బైక్​ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details