సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రేణిగుంట స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్తున్న ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కాల్వపల్లి గ్రామానికి చెందిన గోపాల దాసు అంజయ్యగా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ను ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి - road accident at suryapet district
సూర్యాపేట జిల్లాలో శుభకార్యానికి వెళ్తున్న ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

ట్రాక్టర్ను ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి