తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విషాదం: ట్రాక్టర్​ బోల్తా... డ్రైవర్​ మృతి - Road Accident in Rangareddy District

రంగారెడ్డి జిల్లాలో ట్రాక్టర్​ బోల్తాపడి డ్రైవర్​ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

road accident at Shabad, Rangareddy District
విషాదం: ట్రాక్టర్​ బోల్తా... డ్రైవర్​ మృతి

By

Published : Oct 27, 2020, 12:50 AM IST

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని హైతబాద్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి.. డ్రైవర్ మోహన్(36) మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.

డ్రైవర్​ నిర్లక్ష్యంగా ట్రాక్టర్​ను నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత కథనాలు:షేర్​చాట్​లో వీడియో తీస్తుండగా ప్రమాదం...

ABOUT THE AUTHOR

...view details