తెలంగాణ

telangana

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు

By

Published : Oct 14, 2019, 5:56 PM IST

Updated : Oct 14, 2019, 6:49 PM IST

snagreddy accident

17:53 October 14

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు

సంగారెడ్డి ఎంఎన్‌ఆర్‌ చౌరస్తాలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 16 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు చౌటుకూరు వాసులు. కొండాపూర్‌ మండలం గొల్లపల్లిలో కర్మ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.

Last Updated : Oct 14, 2019, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details